దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,260గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here