రాజన్న సిరిసిల్ల జిల్లా : గీత కార్మికులకు తాటివనం, ఈతవనం పెంచేందుకు ఐదు ఎకరాల భూమి, సేఫ్టీమోకులు కావాలని కోరుతూ గౌడ సోదరులు స్పీకర్ను గురువారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

 Presenting The Petition To The Speaker, Petition , Speaker, Rajanna Sircilla Di-TeluguStop.com

కలిసిన వారిలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, పులి లక్ష్మీపతి గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, ఉపాధ్యక్షులు కోల నారాయణ గౌడ్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here