ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రతి పునరావాస కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here