సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వామపక్ష యోధుడు సీతారాం యేచూరి మరణంపై పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here