Vizianagaram Tragedy: విజ‌యన‌గ‌రం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్వాక్రా రుణం తీసుకుని భార్య భ‌ర్త‌లు ఇంటికి వెళ్తున్నారు. ఇంత‌లోనే భార్య క‌ళ్లెదుటే వ‌రద నీటిలో భ‌ర్త కొట్టుకుపోయాడు. దీంతో ఆ భార్య భ‌ర్త‌ని కాపాడండి అంటూ కేక‌లు వేసినా  ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here