మాజీసీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి మాధవపురం వెళ్లనున్నారు. ఏలేరు వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద బాధితులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళతారు. అక్కడ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here