రాజన్నా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో వినాయక నవరాత్రోత్సవాల లో భాగంగా ఏడవ రోజు శుక్రవారమును పురస్కరించుకొని

 Special Pujas As Part Of Vinayaka Navratri, Special Puja, Vinayaka Navratri, Raj-TeluguStop.com

ప్రముఖ పురోహితులు అర్చకులు మూగు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here