సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. పాస్పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని ఆదేశించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని సూచించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్పై విచారణను వాయిదా వేసింది. దీంతో అవినాష్, జోగి రమేష్కు తాత్కాలిక ఉపశమనం లభించినట్టు అయ్యింది.
Home Andhra Pradesh సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు-supreme court granted relief to...