సుప్రీంకోర్టు బెయిల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 11 నుంచి జైలులో ఉన్నారు. తన బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 13, శుక్రవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐ పై పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here