చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Home Andhra Pradesh Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి,...