తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల(2024)ను అందజేశారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here