చైనా, సోవియట్ యూనియన్ పర్యటనలో..

వామపక్ష నేతలు 80వ దశకం చివరలో, 90 ల ప్రారంభంలో సోవియట్ యూనియన్ లో, చైనాలో పర్యటించారు. చైనా అభివృద్ధి నమూనాలను అర్థం చేసుకోవడంతో పాటు “సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి దారితీసిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి వారు ఆ పర్యటన చేపట్టారు. ఆ పర్యటనలో నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఇఎంఎస్ నంబూద్రిపాద్, సీతారాం ఏచూరి, ఎం బసవపున్నయ్య, హరి కిషన్ సింగ్ సుర్జీత్, జ్యోతిబసు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here