అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా భారత్ లోని తమ ఉద్యోగుల్లో అత్యధికులకు లే ఆఫ్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. మోటోరోలా కు గుర్గావ్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో కనీసం 3,000 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు మోటొరోలా వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here