సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని అన్ని వైన్స్, బార్, కల్లు కాంపౌడ్లు మూసివేయనున్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here