అందరూ మావారే – కేటీఆర్
హైదరాబాద్లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా నిర్వహించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. “హైదరాబాద్లో ఉన్న ప్రజలు అందరూ మా వారే. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు, ఇప్పుడు ఉండవు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.