Telugu Action OTT: రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్రా జంట‌గా న‌టించిన తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీకి ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here