నిందితుల అరెస్ట్

ట్రయల్ రన్ జరుగుతుండగా దుర్గ్ -విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్విన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను దేవేంద్ర చంద్రకర్, శివ కుమార్ బఘేల్, అర్జున్ యాదవ్, జితు తాండి, లేఖ్రాజ్ సోన్వానీగా గుర్తించారు. వీరంతా బాగ్ బహ్రా నివాసితులు. ఈ రైలును సెప్టెంబర్ 16న దుర్గ్ నుంచి రెగ్యులర్ రన్ కు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here