రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లో కొలువైన 70అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్ కు ఆశీర్వచనాలు అందించారు.

 The Government Whip Visited The Maha Ganasadhi Of Khairatabad , Maha Ganasadhi O-TeluguStop.com

ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్ధించారు…

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here