మార్గమధ్యంలో బంగారుపాలెం మండలంలోని కొత్తపల్లి బైపాస్ రోడ్డు చెన్నై-బెంగళూర్ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారు టైర్ పేలి అదుపుతప్పింది. అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న గోడ (సైడ్ వాల్)ను ఢీకొట్టింది.‌ ఈ ప్రమాదంలో గంగరాజు (56), లక్ష్మి (35) అక్కడికక్కడే మృతి చెందారు.‌ మిగిలిన ఐదుగురు శ్రీనివాసమూర్తి (51), తనూజ (36), సుచిత్ర (48), ఉష (32), ధరణి (22) తీవ్రంగా గాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here