ఓటింగ్‍లో ముందున్నా..

ఈ రెండో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. ఆదిత్య, సీతలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే, సడెన్‍గా శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఓటింగ్ పరంగా చూస్తే శేఖర్ బాషానే ముందు ఉన్నారు. కానీ కొడుకు పుట్టడంతో అతడు బయటికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here