Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా మెట్రో సేవలు పొడిగించింది. సెప్టెంబర్ 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here