AP Tourism : ఏలూరు జిల్లాలో దక్షిణ సింహాచలం ఉంది. అవును.. ఈ క్షేత్రంలో శివకేశవులు ఒకేచోట కొలువైన ఉన్నారు. పెళ్లి కానివారు, శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. వివాహం కుదురుతుందని భక్తుల నమ్మకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here