Ganesh Immersion : గణపతి నిమజ్జనం నేపథ్యంలో అన్ని శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పోలీస్, జీహెచ్ఎంసీ భక్తులకు సూచనలు చేస్తున్నారు. తాజాగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట భక్తులకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రంగుల పేపర్లు, రిబ్బన్లు వేయొద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here