Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here