Kurnool Army Soldier: కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో పందెం కేసీ కాలువలో కాలువలోకి దిగి ఆర్మీ జవాన్ గల్లంతు అయ్యాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here