తాపీ మేస్త్రీ పొరపాటు

ఒక సారి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఏమి అవసరమో అంచనా వేయడానికి బందా షా తాపీ మేస్త్రీని పిలిపించాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఈగ నెయ్యి పాత్రలో పడింది. బండా షా ఈగను తీసేసి నెయ్యి వృధా కాకుండా తన బూట్లపై రుద్దాడు. అది చూసిన తాపీ మేస్త్రీ ఈయన డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉన్నాడని భావించి నీటికి బదులుగా నెయ్యితో ఆలయాన్ని నిర్మించమని కోరాడట. అలా చేస్తే నిర్మాణం మరింత ధృడంగా ఉంటుందని ఎక్కువ కాలం పగుళ్లు రాకుండా ఉంటాయని తాపీ మేస్త్రీ వాదించాడు. మొత్తం ఆలయాన్ని పూర్తి చేయడానికి కనీసం 40,000 కిలోల నెయ్యి అవసరమని చెప్పాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here