(3 / 7)

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పచ్చిమిర్చి కిలో రూ.80 ఉండగా, ఇక కొత్తిమీర అయితే కిలో రూ.200 పలుకుతుంది. పలు జిల్లాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టామాటాలు రూ.40-రూ.50 మధ్య పలుకుతుండగా, చిక్కుడు కిలో రూ.100, బీరకాయ రూ.80, బెండకాయ రూ.70, క్యారెట్ రూ.100, కాకరకాయ రూ.80, క్యాలీఫ్లవర్ రూ.80 పలుకుతున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here