రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే( PM Narendra Modi ) వేడుకను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు.మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో కేక్ కట్ చేసి చిరు వ్యాపారులకు తినిపించారు.

 Grand Prime Minister's Birthday Celebration Under The Auspices Of Bjp-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు బుగ్గారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు నంది నరేష్, కిరణ్ నాయక్, చందుపట్ల రాజు రెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి, పారుపల్లి సంజీవరెడ్డి, సందుపట్ల రామ్ రెడ్డి, మిరియాల కార్ బాబు, డీటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here