రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Yellareddypet ) మండలం కేంద్రంలో విశ్వకర్మ మనుమయ సంఘం( Vishwakarma Manumaya Sangam ) ఆవరణలో మండల అధ్యక్షులు చెలిమెల ఆంజనేయులు , గ్రామ మనుమయ సంఘం అద్యక్షులు కాసర్ల స్వామి ల ఆధ్వర్యంలో మంగళవారం విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు.

 Vishwakarma Incarnation Day In Ellareddypet-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఉపాధ్యక్షులు కొడుమోజు దేవేందర్, దేవదాసు, ప్రధాన కార్యదర్శి చందనం బ్రహ్మచారి, కోశాధికారి నల్లనాగుల రామాచారి, కమిటీ సభ్యులు చందనం నిరంజన్, రవీందర్ చారి, హరీష్, శంకర్, శ్రీకాంత్, చందనం గోపాల చారి, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి తీర్థప్రసాద్ వితరణ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here