పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచారం, హత్య కేసు ఘటన సందర్భంగా ఆసుపత్రుల్లో వైద్య సిబ్భందికి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. వాటిని అమలు చేసి, వైద్యులకు, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని సూచించింది. కానీ వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు.
Home Andhra Pradesh ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై అర్థరాత్రి దౌర్జన్యం, ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు-late night violence...