రైతులకు ఆర్థిక సాయం

వరదల్లో నష్టపోయిన రైతులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు, హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్‌ చెరకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం ఇస్తామన్నారు. హెక్టార్‌ సోయాబీన్‌, పొద్దుతిరుగుడుకు రూ.15 వేలు, జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు, పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు. కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటాకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు సాయం అందిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here