మహత్తర ఘటనపై ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రజాకార్ల దళం స్రుష్టించిన పార్టీయే ఎంఐఎం అని, ఆ పార్టీకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నయని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here