Ganesh Immersion: హైదరాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది ఘట్టానికి చేరింది. ఉదయం ఆరున్నరకు ఖైరతాబాద్ నుంచి బయల్దేరిన మహాగణపతి విగ్రహం అనుకున్న సమయానికంటే ముందే ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హుస్సేన్ సాగర్ చేరుకున్నారు. గణేష్ నిమజ్జనంతో కోలాహలంగా మారింది.