Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు మాజీమంత్రి హరీష్ రావు. ప్రజాపాలన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు 4 వేలు పింఛన్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here