బుధవారం ఉదయంలోగా హైదరాబాద్ నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని.. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వివరించారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూశామన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులతో మాట్లాడి.. త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here