Karimnagar Ganesh Nimajjanam : నవరాత్రులు పూజలందుతున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. కరీంనగర్ వ్యాప్తంగా నిమజ్జనాలు వైభవంగా సాగాయి. ఉమ్మడి జిల్లాలో 10,325 వినాయకుడి విగ్రహాలను భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here