Khairatabad Ganesh Nimajjanam : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభయాత్ర వేలాది భక్తుల సందడి మధ్య మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఎన్టీఆర్ మార్గ్ లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేష్ నిమజ్జనం పూర్తైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here