Rampachodavaram : క్రమశిక్షణ పేరుతో ఓ ప్రిన్సిపల్ పైశాచికత్వం ప్రదర్శించారు. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించారు. దీంతో నడవలేని స్థితిలో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here