తెలంగాణ సచివాలయం ముందు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని, అది లేకుంటే ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here