September 17th : నిజాం పాలన.. తెలంగాణ చరిత్రలో ఎన్నో విషాద గాథలను లిఖించింది. దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లు అమాయక ప్రజలను చెరబట్టారు. పల్లెల్లో మహిళల బట్టలిప్పి బతుకమ్మ ఆడించారు. అంతటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి మట్టి మనుషులు యుద్ధం చేశారు. వారి తిరుగుబాటుకు తిలకం దిద్దింది ఓరుగల్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here