(2 / 6)

10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, పలు ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,820 గా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 28న అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలులో మొత్తం సీట్ల సంఖ్య 718(ఎస్ఎల్: 460, 3ఏసీ: 206, 2ఏసీ: 52)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here