CBN on Floods: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం  అమరావతికి వరద ముంపుపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నగరాలకైనా  ముంపు బెడద ఉంటుందని, చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్‌ సిటీలను మార్చేయాలని చెప్పగలరా అని ప్రశ్నించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here