గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని టాక్. ఈ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. ఎస్‍జే సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్, జయరాం, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజుతో పాటు శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. పొలిటికల్ అంశం ఉన్నా ఈ మూవీ పక్కా కమర్షియల్‍ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దిల్‍రాజు ఇటీవల చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here