మంగళవారం కేసు విచారణ అనంతరం నేరస్తునిపై నేరము రుజువైనందున సిద్దిపేట ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి స్వాతి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. నేరస్తునికి శిక్ష పడడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోమలత, తన వాదనలు వినిపించారు. కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, అభిలాష్, వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ లోకేశ్వర్ కీలక పాత్ర వహించారు. నేరస్తునికి శిక్ష పడడంలో కీలక పాత్ర వహించిన సిబ్బందిని సీపీ అనురాధ అభినందించారని గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here