Sangareddy Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పని ఉందని చెప్పి ముగ్గురు యువకులు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అనంతరం ఆ పనిని ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యువు రూపంలో వేగంగా వచ్చిన లారీ  ఢీకొట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here