శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్ ఏసీ స్పెషల్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07488) రైలు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 7 వరకు.. ప్రతి గురువారం శ్రీకాకుళం రోడ్‌లో సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు చీపురుపల్లికి సాయంత్రం 5:33 గంటలకు చేరుకుని, అక్కడ నుండి 5:35 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం సాయంత్రం 6:00 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుండి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి, కొత్తవలస సాయంత్రం 6:35 గంటలకు చేరుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here