Swiggy IPO: ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ రూ. 1.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆమెతో పాటు ఇన్నోవ్ 8 వ్యవస్థాపకుడు రితేష్ మాలిక్ కూడా స్విగ్గీలో మరో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here