తెలంగాణ టూరిజం నుంచి మరో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీ వచ్చేసింది. దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జోగులాంబ, బీచ్ పల్లి ఆలయాలను చూపించనుంది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here