(2 / 4)

Ashwin Records: టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు సాధించిన మొత్తం సెంచరీల సంఖ్య ఎనిమిది. ఆ ఎనిమిదింటిలో అశ్విన్ ఒక్కడే ఆరు సెంచరీలు సాధించాడు. అనిల్ కుంబ్లే ఒక సెంచరీ చేయగా.. మరొకటి స్టువర్ట్ బ్రాడ్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొమ్మిది మంది ఆటగాళ్లు 500కు పైగా వికెట్లు తీశారు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, కుంబ్లే, బ్రాడ్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్, కోర్ట్నీ వాల్ష్, అశ్విన్. (AFP)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here