బిహార్ లోని నవాడాలో దళితుల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలో 15 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో ప్రధాన నిందితుడు ప్రాణ్పూర్ గ్రామానికి చెందిన నందు పాశ్వాన్ అని నవాడా ఎస్పీ అభినవ్ ధీమన్ గురువారం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here